సృష్టిలో సంభోగం చెయ్యని ప్రాణి కేవలం నెమలి మాత్రమే. శ్రీ కృష్ణునికి పదహారువేలమంది గోపికలు ఉన్నారు. అన్నివేల మంది భామలతో ఉన్నప్పటికీ శ్రీ కృష్ణుడు వారితో అల్లరి చేసి కలివిడిగా మెలిగాడు. సరససల్లాపాలు మాత్రమే చేశాడు. ఆవిషయాన్ని తెలియచేయడమే శ్రీకృష్ణుడి శిరస్సున నెమలి పింఛమును ధరించడం. కొంటెవాడైన కృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహసన్నితంగా ఉన్నానని పదపదే చెప్పడమే దాని వెనుక ఉన్న రహస్యం.
నెమలి అంతటి పవిత్రమైనది కనుకే మన జాతీయపక్షిగా పరిగణించబడింది.