ఉగాది మిధున రాశి ఫలితాలు 2026-2027
ఈ పరాభవ నామ సంవత్సరంలో మిధున రాశి [Sri Parabhava Nama Samvatsara Mithuna Rasi Phalalu 2026-27] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ – వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.
- ఆదాయం – 08
- వ్యయం – 11
- రాజపూజ్యం – 01
- అవమానం – 07
ఎవరెవరు మిధునరాశి లోకి వస్తారు?
సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు మిధునరాశి లోకి వస్తారు.
- మృగశిర 3,4 పాదములు (కా,కి),
- ఆరుద్ర 1,2,3,4 పాదములు(కు, ఘ, ఙ, ఛ)
- పునర్వసు 1,2,3 పాదములు (కే,కో, హా)
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది మిధున రాశి ఫలాలు [Mithuna Rasi Phalalu 2026-26] ఈ కింది విధంగా ఉన్నాయి.
















